V1News Telangana

best news portal development company in india

గుడిసె తొలగించారు…. బస్టాండ్ లో టిఫిన్ సెంటర్ సంగతి ఏంటి !

బోధన్ : సాలూర మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట అక్రమంగా నిర్మించినటువంటి గుడిసెను ఇటీవల గ్రామపంచాయతీ అధికారులు తొలగించారు.బస్టాండ్ లో ఏకంగా టిఫిన్ సెంటర్ ఏర్పాటుచేసి వ్యాపారం కొనసాగిస్తున్నారు.టిఫిన్ సెంటర్ ను ఎందుకు తొలగించలేకపోతున్నారంటూ ప్రజలు తీవ్ర అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. టిఫిన్ సెంటర్ నిర్వాహకులకు గ్రామపంచాయతీ అధికారులకు ఎలాంటి సత్సబంధాలు ఉన్నాయంటూ అనుమానాలకు దారి తీస్తుంది.టిఫిన్ సెంటర్ తొలగింపు పై గ్రామపంచాయతీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో

Read More »
Live

Do You Like Our News Portal?

  • 50% 2 Vote
  • 50% 2 Vote
4 Votes . Left
Via WP Poll & Voting Contest Maker
ప్రత్యక్ష TV
యూట్యూబ్ వీడియో
జాతీయ
అంతర్జాతీయ
జీవనశైలి
best news portal development company in india
క్రీడలు

మహిళలు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద కనబర్చాలి……. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ

మహిళలు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద కనబర్చాలి……. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ ఎన్టిపిసి , రామగుండం జూలై-24:V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం  మహిళలు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద కనబర్చాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ అన్నారు.బుధవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ ఎన్టిపిసి పెర్మనెంట్ టౌన్షిప్ లో మహిళ సాధికారత కార్యక్రమంలో భాగంగా మహిళ,

చదువు

ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికలు ఔట్సోర్సింగ్ సిబ్బంది పైసలు అడిగితే నౌకరికతం /// లంచం డిమాండ్ చేసిన పారిశుద్ధ్య కార్మికుల ను విధుల నుంచి తోలగింపు…..జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష      

వ్యాపారం
ఆరోగ్యం
నేరం

ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికలు ఔట్సోర్సింగ్ సిబ్బంది పైసలు అడిగితే నౌకరికతం /// లంచం డిమాండ్ చేసిన పారిశుద్ధ్య కార్మికుల ను విధుల నుంచి తోలగింపు…..జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష      

ఓసిపి 5 కార్మికుని మృతిపై విజిలెన్స్ ఎంక్వయిరీ చేపట్టాలి /// ప్రైవేట్ కాంట్రాక్ట్ కార్మికుల శ్రమ దోపిడి పట్టించుకోని ఓబి అధికారులు సింగరేణి యాజమాన్యం /// మృతి చెందిన కుటుంబానికి నష్టపరిహారం కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలి///