
అడవుల్లో మళ్లీ పేకాట దందా..!మోస్ర, బోధన్ మండలాల్లో గుట్టుచప్పుడు కాకుండా జూదం…
మధ్యాహ్నం నుంచే పెద్ద మొత్తాల్లో పేకాట పోలీసుల చర్యలపై గ్రామస్థుల ప్రశ్నలు… నిజామాబాద్ జిల్లా మోస్ర మరియు బోధన్ మండలాల్లో పేకాట దందా మళ్లీ జోరందుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మోస్ర మండలంలోని కొత్తపేట గ్రామ పరిసర అడవుల్లోని గుట్టల వద్ద, అలాగే బోధన్ మండలంలోని ఉప్పల్లిపల్లి గ్రామ పంట శివారులో రహస్యంగా పేకాట స్థావరాలు నడుస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ప్రత్యేకంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల



































