
అధికారుల నిర్లక్ష్యం…. సాలూరలో యదేచ్ఛగా అక్రమ ఇసుక రవాణా.
✍️ పోలీస్ సిబ్బంది కనుసన్నలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో. ✍️ సిబ్బంది కొరతతో నియంత్రించలేకపోతున్నాము. ✍️ ఈ విధంగా చేతులు దులుపుకుంటున్న సాలూర తహసిల్దార్. ✍️ దీంతో విర్రవీగుతున్న అక్రమార్కులు. ✍️ తీవ్రంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్న ప్రజలు. బోధన్ : పోలీస్ సిబ్బంది కనుసనల్లో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో మంజీరా పరివాహక ప్రాంతం నుంచి ట్రాక్టర్లలో అక్రమ ఇసుక రవాణా యదేచ్చగా విర్రవీగుతుంది.సాలూర మండల తహసిల్దార్ సిబ్బంది కొరత




































