
పోలీస్ స్టేషన్లలో పరిశుభ్రత కార్యక్రమం
ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా చర్యలు : పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య.. నిజామాబాద్, మార్చి 16 తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఆదివారం రోజున కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్




































