
రోడ్డు భద్రత నియమాలు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాటించాలి
. : ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు. సాలూర : రోడ్డు భద్రత నియమాలను ప్రతి ఒక్కరు బాధ్యతగా పాటించాలని బోధన్ రూరల్ పోలీసులు పేర్కొన్నారు.అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సాలూర మండల కేంద్రం శివారులోని అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ ప్రాంతంలో బోధన్ రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రత నియమ నిబంధనల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే ప్రయాణికులు తప్పనిసరిగా హెల్మెట్ ను ధరించి వాహనానికి




































