
నిజామాబాద్ జిల్లా భోదన్లో పెట్రోల్ బంకులపై అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డులు… ప్రజలకు తీవ్ర ఇబ్బందులు
నిజామాబాద్ జిల్లా భోదన్ పట్టణంలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్ర సమస్యగా మారింది. పట్టణంలోని పాత బస్ స్టాండ్, శక్కర్ నగర్ ప్రాంతాల్లోని కొన్ని పెట్రోల్ బంకులు “అవుట్ ఆఫ్ స్టాక్” బోర్డులు పెట్టి ఈరోజు పూర్తిగా మూసివేయడం జరిగింది. పెట్రోల్, డీజిల్ అందుబాటులో లేకపోవడంతో రోజువారీగా వాహనాలకు ఇంధనం నింపుకునే వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పని అవసరాల కోసం బయటకు వెళ్లాల్సిన ప్రజలు గంటల తరబడి




































