
మూతబడిన టీజీఎండీసీ చెక్పోస్ట్ – ఇసుక రవాణా నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు!
కోట్ల రూపాయల డీడీలు చెల్లించిన ట్రాన్స్పోర్టర్లకు నష్టం చెక్పోస్ట్ వద్ద మూసివేతతో నిలిచిపోయిన టిప్పర్ వాహనాలు ఇసుక కొరతతో నిర్మాణ రంగం కుదేలవుతోంది అక్రమ రవాణాపై మాత్రం నియంత్రణ లేదు అన్న ఆరోపణలు వెంటనే చర్యలు తీసుకోవాలని బాధితుల డిమాండ్ : నిజామాబాద్ జిల్లా అంతర్రాష్ట్ర సరిహద్దులో ఏర్పాటు చేసిన టీజీఎండీసీ చెక్పోస్ట్ మూసివేతతో ఇసుక రవాణా పూర్తిగా నిలిచిపోయింది. దీనివల్ల ఇప్పటికే డిమాండ్ డ్రాఫ్ట్లు (డీడీలు) చెల్లించిన ట్రాన్స్పోర్టర్లు




































