Post Views: 18
బోధన్
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్నంలోని 11 వ వార్డులో సమస్యలు బాగా ఉన్నాయని సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేస్తామని అందుకే 11వ వార్డు నుంచి కౌన్సిలర్గా తమకు గెలిపించి ప్రజలు ఆశీర్వదించాలని శ్రీమతి కొలిపాక రేణుక బాలరాజు అభ్యర్థి మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

11 వ వార్డులో భారీగా ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి అని ఆశీర్వదించాలని వార్డు అభివృద్ధి కోసం కృషి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు వారితో పాటు నాయకులు ఉన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....







