V1News Telangana

యువతకు ఆదర్శప్రాయం స్వామి వివేకానందుడు….

– బిజెపి మండల అధ్యక్షుడు సున్నం సాయిలు

కామారెడ్డి ప్రతినిధి:

నసురుల్లాబాద్ ( బాన్సువాడ): మండల కేంద్రంలో ఆదివారం రోజు బిజెపి మండల అధ్యక్షుడు సున్నం సాయిలు ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలతో కలిసి స్వామి వివేకానంద జయంతి ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సింగం సాయిలు మాట్లాడుతూ స్వామి వివేకానందుడు యువతకు ఎంతో ఆదర్శ ప్రాణంగా నిలిచారని కొనియాడారు. ఆయన రచించిన సూక్తులను ఎంతోమంది యువకులు ఆదర్శంగా తీసుకొని సమాజసేవలో భాగస్వాములు అవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో అనుసూరి శ్రీనివాసరావు, అరిగె నారాయణ, యాదగిరి గౌడ్, గంగాధర్ గుప్తా, కంది పెద్ద మల్లేష్, ఉల్లెంగ గోపి, శేఖర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Infoverse Academy

Vote Here

[democracy id="1"]

Recent Post

కల్దుర్కి ఇసుక మాఫియా… కండగావ్ ట్రాక్టర్లకు అడ్డుగోడలు! . ఇసుక పర్మిషన్ పేరుతో ట్రాక్టర్ ముఠాల ఆగడాలు.. ఎమ్మార్వోలా? ట్రాక్టర్ యజమానుల రాజ్యం కల్దుర్కిలో ఇసుక ముఠాల పంజా.. రెవెన్యూ అధికారుల మౌనం ప్రశ్నార్థకం! . ఇందిరమ్మ ఇళ్ల పేరుతో బ్లాక్ మార్కెట్ గేమ్?