Post Views: 41
రుద్రూర్ మండల కేంద్రంలోని లింగంపల్లి శివాలయంలో బోధన్ ఏసీపీ, శ్రీనివాసరావు, మరియు రుద్రూర్, ఎస్సై సాయన్న, గురువారం ప్రత్యేక పూజలు, నిర్వహించారు..
. అనంతరం, ఏసీపీ, ఎస్సై సాయన్న, తోపాటు , భక్తులకు అన్నదానం ప్రసాదం చేశారు. మాజీ సర్పంచ్ చంద్రశేఖర్, ఏసీపీ, శ్రీనివాసరావు, ఎస్సై సాయన్న,, ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు. భక్తులు గ్రామస్తులు. ప్రజలు పాల్గొన్నారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....