V1News Telangana

బాన్సువాడ నియోజకవర్గంలో పర్యటించనున్న ఎమ్మెల్సీ కవిత….

– నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు

– భవిష్యత్ కార్యాచరణ పై దిశానిర్దేశం

– అధిక సంఖ్యలో పాల్గొనాలని పార్టీ శ్రేణులకు పిలుపు

– బిఆర్ఎస్ పార్టీ నాయకులు గొడిసెల నర్సింలు గౌడ్, టేకుర్ల సాయిలు

కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు , ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ కవిత ఆదివారం రోజు బాన్సువాడ పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశంలో పాల్గొంటారని .. తెలిపారు. ఈ కార్యక్రమానికి మండలంలోని వివిధ గ్రామాల నుండి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని.. నసురుల్లాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు గొడిసెల నర్సింలు గౌడ్, యువ నాయకులు టేకుర్ల సాయిలు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చుంచు శేఖర్, దేశ్ పాక్ సాయిలు, అల్లం గంగారాం తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

7k Network

Vote Here

[democracy id="1"]

Recent Post

కల్దుర్కి ఇసుక మాఫియా… కండగావ్ ట్రాక్టర్లకు అడ్డుగోడలు! . ఇసుక పర్మిషన్ పేరుతో ట్రాక్టర్ ముఠాల ఆగడాలు.. ఎమ్మార్వోలా? ట్రాక్టర్ యజమానుల రాజ్యం కల్దుర్కిలో ఇసుక ముఠాల పంజా.. రెవెన్యూ అధికారుల మౌనం ప్రశ్నార్థకం! . ఇందిరమ్మ ఇళ్ల పేరుతో బ్లాక్ మార్కెట్ గేమ్?