Post Views: 38
*మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ ఛైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్*
*కుంటాల ఫిబ్రవరి 21*
కుంటాల మండలం ఓలా గ్రామంలో రేపు అనగా తేదీ 22-02-2026 ఆదివారం రోజున సాయంత్రం 4 గంటలకు ఓలా గ్రామ కమిటీ ఆధ్వర్యంలో హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి హిందూ టైగర్ గౌరవ గోశామహల్ శాసన సభ్యులు టి రాజాసింగ్ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు.. కావున ఈ కార్యక్రమానికి ముధోల్ నియోజక వర్గ హిందూబందువులు, ధర్మరక్షకులు, అబిమానులు అధిక సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుతున్నాను.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....







