V1News Telangana

తాజా వార్తలు

V1News Telangana.& Hindi & Mharti.

గణేష్ నిమజ్జనంలో భక్తులకు పండ్ల పంపిణీ . భక్తులకు పండ్లు అందజేసిన AIMIM పట్టణ అధ్యక్షుడు ఇలియాజ్ . బోధన్‌లో సార్వజనిక వినాయక ఊరేగింపులో ఐక్యత సందేశం . గంగా-జమున తేహజీబ్ సంప్రదాయం కొనసాగిద్దాం: ఇలియాజ్