Post Views: 76
బోధన్ టౌన్, ఆగస్టు 18: ఇటీవల కురిసిన వర్షాల కారణంగా బోధన్ పట్టణంలోని పలు వార్డుల్లో ఏర్పడిన సమస్యలను కమిషనర్ గారు, సబ్ ఇన్స్పెక్టర్ గారు పరిశీలించారు. పట్టణంలోని 24, 35, 6, 5, 33, 34 వార్డులతో పాటు పాతబస్తీ, రకాసిపేట్ ప్రాంతాలను సందర్శించి పరిస్థితులను ప్రత్యక్షంగా గమనించారు. వర్షం వల్ల ఎక్కడైనా నీటి నిల్వలు, మురుగునీటి సమస్యలు లేకుండా అన్ని వార్డులను శుభ్రపరచాలని సంబంధిత అధికారులకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు…
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








