Post Views: 65
: బోధన్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమీర్ గారి మాతృమూర్తి గారు ఇవాళ స్వర్గస్తులయ్యారు. ఈ వార్తతో కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు.
వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ మధ్యాహ్నం 2 గంటలకు షకర్నగర్ జామియా మసీదులో ప్రత్యేక ప్రార్థన కార్యక్రమం జరుగుతుంది. అనంతరం అనీసా నగర్ అచన్పల్లి శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించబడతాయి.
ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమీర్ గారు కూడా హాజరై, తల్లి పట్ల తన గాఢమైన ప్రేమాభిమానాలను వ్యక్తం చేయనున్నారు. పలువురు ప్రజాప్రతినిధులు, సామాజికవేత్తలు, ప్రజానాయకులు కార్యక్రమానికి హాజరవుతున్నారు.
ఓం శాంతి… ఓం శాంతి…

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....