V1News Telangana

యంచ గ్రామంలో ఓ ఇంట్లో చోరీ

నవీపేట్ మండలంలోని యంచ గ్రామంలో చోరీ జరిగింది నవీపేట్ ఎస్సై వినయ్ కుమార్  తెలిపిన వివరాల  ప్రకారం  ఈరోజు మధ్యాహ్నం అందాజ 2.45 నిమిషాలకు యంచ గ్రామంలో గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు వచ్చి సుమేరా భాను అనే అమ్మాయి వాల్ల ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తూ ఉండ గా ఆ ఇంట్లోకి ఒకతను చొరబడి ఒకతను బయట వెయిట్ చేస్తూ ఒకతను ఇంట్లోకి చొరబడి ఆమె మెడలో ఉన్న 15 గ్రాముల (లచ్చ) బంగారు గొలుసుని దొంగలించడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరుగుతుంది సిఐ నార్త్ రూరల్ శ్రీనివాస్ సార్ విసిట్ చేయడం జరిగింది

Shaik Riyaz Uddin
Author: Shaik Riyaz Uddin

V1 news reporter@way2 news reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

7k Network

Vote Here

[democracy id="1"]

Recent Post

24న పీసీసీ పీఏసీ మీటింగ్: సీఎం రేవంత్, భట్టి, మంత్రులు హాజరు.. . పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీకి సిద్ధం: కీలక నిర్ణయాలు వీలయ్యే అవకాశం… గాంధీభవన్‌లో 24న పీఏసీ సమావేశం – లోకల్ బాడీ ఎన్నికలపై చర్చించనున్న నేతలు… . పార్టీ వ్యూహాలపై సమాలోచనకు కాంగ్రెస్ శిబిరం సిద్ధం… పీఏసీ సమావేశానికి సీఎం రేవంత్ హాజరు – కొత్త బాధ్యతల భరించనున్న నేతలు…

డయాలసిస్ పేషెంట్లకు ఊరట! తెలంగాణలో పెన్షన్లు మంజూరు.. మరి మంచి చేసిందీ ప్రభుత్వం: డయాలసిస్ రోగులకు రూ.2016 పెన్షన్.. . మొదట డయాలసిస్.. తర్వాత హెచ్ఐవీ! పెన్షన్ శ్రేణిలో కీలక నిర్ణయం బీఆర్ఎస్ కంటే మెరుగైన సహాయం: మే నెలలోనే 4021 మందికి పింఛన్.. . సీతక్క చొరవతో కొత్త లబ్ధిదారులకు ఆసరా!…

ఇకపై ఒకటే నంబర్: అత్యవసర సేవలకే 112! పోలీసులు, అంబులెన్స్, ఫైర్‌ సేవలు – ఒకే నెంబర్ 112 తెలంగాణలో అమలులోకి 112 ఎమర్జెన్సీ నెంబర్: డీజీపీ జితేందర్ . ప్యానిక్ బటన్ తో సహాయం… 112తో దేశవ్యాప్తంగా ఒకే స్పందన . ఎమర్జెన్సీలో ఒక్కటే కాల్ చాలు: 112 టోల్‌ఫ్రీ సేవ ప్రారంభం…