Post Views: 37
నవీపేట్ మండలంలోని యంచ గ్రామంలో చోరీ జరిగింది నవీపేట్ ఎస్సై వినయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఈరోజు మధ్యాహ్నం అందాజ 2.45 నిమిషాలకు యంచ గ్రామంలో గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు వచ్చి సుమేరా భాను అనే అమ్మాయి వాల్ల ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తూ ఉండ గా ఆ ఇంట్లోకి ఒకతను చొరబడి ఒకతను బయట వెయిట్ చేస్తూ ఒకతను ఇంట్లోకి చొరబడి ఆమె మెడలో ఉన్న 15 గ్రాముల (లచ్చ) బంగారు గొలుసుని దొంగలించడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరుగుతుంది సిఐ నార్త్ రూరల్ శ్రీనివాస్ సార్ విసిట్ చేయడం జరిగింది

Author: Shaik Riyaz Uddin
V1 news reporter@way2 news reporter