Post Views: 44
కని పెంచిన తండ్రి దారుణంగా హత్య చేసిన అమానుష్య ఘటన నవీపేట్ మండలంలోని ధర్మారం గ్రామంలో వెలుగు చూసింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 54 ఏళ్ల పుల్లపు నరసయ్య సోమవారం మధ్యాహ్నం కన్నా కూతురు రోకలిడ్డుతో బలంగా కొట్టగా ఆయన అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది సమాచారం అందుకున్న నవీపేట ఎస్సై వినయ్ కుమార్ ఘటన స్థలాన్ని పరిశీలించి పంచినాము తర్వాత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు

Author: Shaik Riyaz Uddin
V1 news reporter@way2 news reporter