Post Views: 87
-
నవపేట్ మండలంలోని శివాజీ నగర్ కి చెందిన ఇటీవలే అదృశ్యమైన వ్యక్తి చెరువులు దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు
నవీపేట్ ఎస్సై వినయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం శివాజీ నగర్ కి చెందిన వగైరా విక్కీ అని అనే వ్యక్తి సోమవారం ఇంటి నుంచి బయలుదేరి తిరిగి ఇంటికి రాకపోయేసరికి ఆయన భార్య భాగ్యలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు గురువారం రోజున మహంతం చెరువు కట్ట ఒడ్డు పైన స్థానికులు వ్యక్తి మృతదేహము ఉన్నదని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వికీ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి వెళ్లి చూడగా విక్కీ మృతదేహంగ కుటుంబ సభ్యులు గుర్తించడంతో యువకుడికి మతిస్మితం సరిగా లేక కుటుంబ కలహాలతో మనస్థాపం చెంది చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఎస్సై తెలిపారు

Author: Shaik Riyaz Uddin
V1 news reporter@way2 news reporter