V1News Telangana

ఏంచ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏకగ్రీవ

నవీపేట్ మండలంలోని ఏంచ  గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ నూతన అధ్యక్షుడిగా రోశయ్య గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో నవీపేట్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామ్ చందర్ మాజీ ఎంపీపీ రాజేంద్ర గౌడ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది 

Shaik Riyaz Uddin
Author: Shaik Riyaz Uddin

V1 news reporter@way2 news reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Infoverse Academy

Vote Here

[democracy id="1"]

Recent Post