Post Views: 25
ఉపాధ్యాయుల పోరాటానికి మద్దతు తెలిపేందుకు హైదరాబాద్ కు బయలుదేరిన బీజేపీ భైంసా పట్టణ అధ్యక్షుడు యనుపోతుల మల్లేష్ (రిటైర్డ్ ఆర్మీ) ను పోలీసులు ఇంట్లోనే గృహ నిర్బంధంలో పెట్టడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రజాస్వామ్య వ్యవస్థను చిన్నచూపు చూడటం ఇదేనా? అంటూ బీజేపీ నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఉద్యమాలకు అడ్డుపడే ప్రభుత్వ నెపధ్యాన్ని బహిర్గతం చేయాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....