Post Views: 339
శ్రీ విద్యార్థి శక్తి హనుమాన్ మందిర్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, భైంసా ప్రాంగణంలో హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా పూజలు, ప్రత్యేక హోమాలు మరియు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ విద్యార్థులు, అధ్యాపకులు మరియు భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.
ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గోపాల్ సూత్రావే గారు ముఖ్య అతిథిగా పాల్గొని, సమస్త హిందూ బంధువులకు హనుమాన్ జన్మోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భక్తులతో ఆలయం కిటకిటలాడింది. భక్తులు హనుమంతుడిని ధ్యానిస్తూ, అనంతంగా అంజనేయ స్వామికి నైవేద్యాలు సమర్పించి, ఆ తర్వాత అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....