V1News Telangana

రాష్ట్రవ్యాప్తంగా అర్హులకు ఉచిత మెరుగైన బియ్యం పంపిణీ.. . తాహిర్ బిన్ హమ్దాన్, కేశ వేను గారు, శ్రీకాంత్ రెడ్డి గారు పథకాన్ని ప్రారంభించారు.. ఏప్రిల్ 1 నుంచి ఒక్కొక్కరికి 6 కిలోల మెరుగైన బియ్యం… . తెలంగాణ ప్రజల 85%కు లబ్ధి చేకూరే చారిత్రక పథకం.. . ప్రభుత్వ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ఉచిత బియ్యం పంపిణీ…

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని TGUA చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, NUDA చైర్మన్ కేశ వేను గారు, మరియు DSO ఇన్‌చార్జ్ శ్రీకాంత్ రెడ్డి గారు ప్రారంభించారు.ఈ పథకం ద్వారా ఏప్రిల్ 1 నుండి అర్హులైన రేషన్ కార్డు దారులకు ప్రతి నెలా ఒక్కో వ్యక్తికి 6 కిలోల మెరుగైన బియ్యం ఉచితంగా అందజేయనున్నారు. మొత్తం 3.10 కోట్ల మందికి ప్రయోజనం కలిగేలా రూపొందించిన ఈ పథకం, రాష్ట్ర జనాభాలో 85% మందిని కవర్ చేస్తుంది.

 

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Infoverse Academy

Vote Here

[democracy id="1"]

Recent Post