V1News Telangana

April 24, 2025

ఉగ్రవాదులకు వ్యతిరేకంగా బైంసాలో కొవ్వొత్తుల ర్యాలీ… జమ్మూ కాశ్మీర్ హింసపై బైంసా ప్రజల నిరసన – గాంధీ విగ్రహం వద్ద మౌన దీక్ష… ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి ఘన నివాళి – బైంసా ప్రజల సంఘీభావం… గంజ్ వ్యాపారులు, ఉద్యోగుల కొవ్వొత్తుల ర్యాలీ – శాంతికి పిలుపు… బైంసాలో ఒక్కటైన ప్రజలు – ఉగ్రవాదం మీద గట్టిగా స్పందన..