Post Views: 63
V1 న్యూస్ గాంధారి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: గాంధారి మండలం గౌరారం గ్రామంలో ఆదివారం రోజు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను నియోజకవర్గ శాసనసభ్యులు మదన్ మోహన్ రావ్ ఆదేశాల మేరకు మండల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు లక్ష్మణ్ మరియు కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాయిరాం, బాలు, అంజయ్య, శ్రీను, హన్మండ్లు తదితరులు పాల్గొన్నారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..