Post Views: 42
V1 న్యూస్ బాన్సువాడ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బాన్సువాడ మండలం బోర్లం గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం రోజు నిజామాబాద్ జోనల్ సూపర్వైజర్ రజిత ఆధ్వర్యంలో టీవీ మరియు హెచ్ఐవి వ్యాధులపై గ్రామ ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యాధి సోకినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ స్పెషల్ ఆఫీసర్ ఎంఈఓ నాగేశ్వరరావ్, సిఎల్ డబ్ల్యూ భావన, అంగన్వాడి టీచర్లు విజయ,పద్మ, ఆశా వర్కర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..