V1News Telangana

భారత్‌లో పర్యటించనున్న పుతిన్‌

భారత్‌లో పర్యటించనున్న పుతిన్..

భారత్‌లో పర్యటించనున్న పుతిన్‌
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని క్రెమ్లిన్‌ ప్రెస్‌ సెక్రటరీ దిమిత్రీ పెస్కోవ్‌ వెల్లడించారు. అయితే, ఈ పర్యటనకు సంబంధించిన తేదీలు ఇంకా ఖరారు కాలేదని.. వీటిపై ఇరు దేశాల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపారు. కాగా, రష్యాలో ఇటీవల జరిగిన 16వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న మోదీ.. పుతిన్‌తో భేటీ అయ్యారు. ఆ సందర్భంలో పుతిన్‌ను భారత్‌కు ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

7k Network

Vote Here

[democracy id="1"]

Recent Post