డబ్బు ఆశలో వృత్తిని అమూకొనే క్రమంలో ఏసీబీ కి చిక్కిన పోలీస్ అధికారి….
నిజాంబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలో సబ్ ఇన్స్పెక్టర్ విధులు నిర్వహిస్తున్న కృష్ణ కుమార్ ఓ రైతు దగ్గర 20 వేల రూపాయలు లంచం తీసుకున్నాం గా ఏసీబీ అధికారులు ఆయనను రెడ్ హ్యాండ్ గా పట్టుకోవడం జరిగింది. డబ్బే సర్వం డబ్బు దైవం అని నమ్మే అధికారులకు ఓ గుణపాఠంగా ఈరోజు వర్ని మండల కేంద్రంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇకనైనా పోలీస్ శాఖ అధికారులు న్యాయపక్షంలో ఉండి న్యాయం చేసే దిశగా తమ విధులు నిర్వహించాలని, ప్రభుత్వం ద్వారా వెలలో జీతాలు తీసుకుంటూ ఈ లంచాలు తీసుకోవడం ఏంటని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. తమ వృత్తిని అమ్ముకొని లంచలకు మంచం ఎక్కితే ఏసీబీ అధికారులు అనే ఓ అధికార వ్యవస్థ ఉందని ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడులను స్థానిక ప్రజలు అభినందిస్తున్నారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....