V1News Telangana

విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన

విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన..

బోధన్ పట్టణంలోని ఉషోదయా కళాశాలలో విద్యార్థులకు బుధవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ వెంకటనారాయణ మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల, ర్యాగింగ్, సైబర్ క్రైమ్, డ్రగ్స్ వంటి తదితర అంశాల పై విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పించారు. ఇటీవల కాలంలో మహిళలు, పిల్లలను టార్గెట్ చేసుకొని సైబర్ నేరాలు పెరుగుతున్నాయని అన్నారు..

ఈ  సమావేశంలో పాల్గొన్నవారు….

ముస్త్యాల హరికృష్ణ. … బోధన్ అధ్యక్షులు
మంతె సురేష్ …….. …. బోధన్ ప్రధాన కార్యదర్శి
యార్లగడ్డ శ్రీనివాస్. … బోధన్ గౌరవ అధ్యక్షులు
మిద్దెల రాజు …… బోధన్ డివిజన్ అధ్యక్షుడు
సిరిగిరి దిగంబర్ రావు. … ట్రస్మా జిల్లా ముఖ్య సలహాదారు
రెడ్డి సత్యనారాయణ. … ట్రస్మా జిల్లా కోశాధికారి
కొడాలి కిషోర్ కుమార్. …. ట్రస్మా జిల్లా అధ్యక్షుడు

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Infoverse Academy

Vote Here

[democracy id="1"]

Recent Post

కల్దుర్కి ఇసుక మాఫియా… కండగావ్ ట్రాక్టర్లకు అడ్డుగోడలు! . ఇసుక పర్మిషన్ పేరుతో ట్రాక్టర్ ముఠాల ఆగడాలు.. ఎమ్మార్వోలా? ట్రాక్టర్ యజమానుల రాజ్యం కల్దుర్కిలో ఇసుక ముఠాల పంజా.. రెవెన్యూ అధికారుల మౌనం ప్రశ్నార్థకం! . ఇందిరమ్మ ఇళ్ల పేరుతో బ్లాక్ మార్కెట్ గేమ్?