Post Views: 73
కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమం ఈనెల 8న నిర్వహించనున్నట్లు నిజాంబాద్ జిల్లా ప్రెసిడెంట్ కొడాలి కిషోర్ పేర్కొన్నారు. ఈ మేరకు బోధన్ పట్టణంలోని ఇందూర్ బిఎడ్ కాలేజీలో పత్రిక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిస్తామన్నారు. కార్యక్రమానికి జిల్లాలోని అన్ని పాఠశాలల యాజమాన్యాలు హాజరుకావాలని కోరారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....