Post Views: 82
నిజామాబాద్ జిల్లా వర్ని మండల్ రైస్ మిల్లు పేకాట దాడి.. పదిమంది అరెస్ట్**
. మోస్ర మండల్ లోని లింగారెడ్డి రైస్ మిల్లో పేకాట ఆడుతున్న 10మంది అరెస్టు చేసినట్టు ట్రాన్స్పోర్ట్ CI అంజయ్య తెలిపారు వారికి అందించిన సమాచారం మేరకు CCS బృందంతో కలిసి దాడులు నిర్వహించామన్నారు 10 మంది అరెస్ట్ చేసిన వారి వద్ద 10 సెల్ ఫోన్లు రు.1,14,550 నగదును స్వాధీనం చేసుకున్నట్టు ఆయన వెల్లడించారు. తరుపరి చర్యల నిమిత్తం వారిని వర్ని SHO అప్పగించమన్నారు అలాగే దీపావళి పండగ ఎక్కడైతే పేకాట ఆడతారో మాకు సమాచారం ఇయ్యండి మీ దగ్గరలో ఉన్న పోలీస్ బృందం అందుబాటులో లేకున్నా మాకు సమాచారం ఇవ్వండి ఉన్నత అధికారులు

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....