Post Views: 66
*నూతన గ్రామ కమిటి ఎన్నిక
వాయిస్,, నిజాంబాద్ జిల్లా ఎడపల్లి మండలం పోచారం గ్రామం నూతన కమిటీని గ్రామస్తుల ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీ 14 మంది సభ్యులతో ఉంటుంది అందులో శ్యామల అంజని కుమారును అధ్యక్షులుగా, కట్ట లక్ష్మయ్యను కోశాధికారిగా ఏకగ్రీవంగాన్ని కోవడం జరిగింది

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....