Post Views: 67
హైద్రాబాద్.పఠాన్ చెరు లో జరిగే భారీ బహిరంగ సభకు బయలుదేరిన సాలూర మండల రేషన్ డీలర్ల సంఘం..
కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ లో అధికారం లో రావడానికి ముందు డీలర్ ల కు ఇచ్చిన హామీలు గౌరవ వేతనం 5000 ల రూపాయలు మరియు క్వింటాల్ కు 300 ల రూపాయలు కమిషన్ అమలు చెయ్యాలని .హైద్రాబాద్ పఠాన్ చెరు లో జరిగే భారీ బహిరగసభలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌరసరఫరాల శాక మంత్రి. ఐటీ మంత్రి శ్రీధర్ బాబు. మరియు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పాల్గొంటున్నారు..
ఈ కార్య్రమంలో పాల్గొనటానికి సాలుర మండల్ నుండి డీలర్లు ప్రసిడెంట్ బి. శేకర్. సెక్రటరీ రాహుల్ లక్మన్ .డిస్కో సాయిలు రాజు పటేల్ సాలెన్ సంజీవ్ చిన్నపు రెడ్డి.మల్లయ్య ఉదయ్ తగేళ్లి

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....