V1News Telangana

best news portal development company in india

ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసిన పోచారం తనయులు….

SHARE:

V1 న్యూస్ బాన్సువాడ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దలతో కలిసి రాష్ట్రంలోని పలు విషయాలు మరియు పోచారం శ్రీనివాస్ రెడ్డిని అధిష్టానానికి పరిచయం చేయడానికి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి తనయులు భాస్కర్ రెడ్డి మరియు సురేందర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంలో వారితోపాటు నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి, నాయకులు ఎం రాజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india