V1News Telangana

ఐకెపి కార్యాలయంలో బ్యాంకు లింకేజీ, స్త్రీ నిధి రుణాలు తదితర అంశాలపై సమీక్ష సమావేశం …..

-ఏపీఎం గంగాధర్

V1 న్యూస్ బీర్కూర్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బీర్కూర్ మండల కేంద్రంలో ని వైకిపీ కార్యాలయంలో బుధవారం రోజు VOA లు మరియు CC లతో ఐకెపి ఎపిఎం గంగాధర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో డ్వాక్రా మహిళా సంఘాలలో చీరని మహిళలను కొత్తగా సంఘాలు ఏర్పాటు చేయించాలని తెలిపారు.. మరియు దివ్యాంగుల సంఘాలు ఏర్పాటు చేసి, ఈ సంవత్సరం బ్యాంకు లింకేజీ ద్వారా 22.50 కోట్ల రుణాలు లక్ష్యంగా మహిళలకు ఇప్పించాలన్నారు. అదేవిధంగా బ్యాంకు లింకేజీ మరియు శ్రీనిధి రికవరీ 100% ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ క్రాంతి మరియు SN మేనేజర్ మహేందర్,CC లు,VOA లు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Infoverse Academy

Vote Here

[democracy id="1"]

Recent Post

ఇంద్రమ్మ ఇళ్లలో మొదటి విడత అలాట్మెంట్ పూర్తి – మిగతావారికి నిరీక్షణే! ఇళ్లు కావాలని మిగతా అర్హుల ఆశలు – అధికారుల సూటి స్పందన . . ఇంద్రమ్మ ఇళ్లపై వైరల్ వీడియోకి గ్రామ పెద్దలు అధికారులు కౌంటర్ – దరఖాస్తు చేయలేదని వివరణ ఇళ్ల విషయంలో అవకతవకలు లేవన్న కార్యకర్తల స్పష్టీకరణ…

కల్దుర్కి ఇసుక మాఫియా… కండగావ్ ట్రాక్టర్లకు అడ్డుగోడలు! . ఇసుక పర్మిషన్ పేరుతో ట్రాక్టర్ ముఠాల ఆగడాలు.. ఎమ్మార్వోలా? ట్రాక్టర్ యజమానుల రాజ్యం కల్దుర్కిలో ఇసుక ముఠాల పంజా.. రెవెన్యూ అధికారుల మౌనం ప్రశ్నార్థకం! . ఇందిరమ్మ ఇళ్ల పేరుతో బ్లాక్ మార్కెట్ గేమ్?