Post Views: 99
పీఎం కిసాన్ స్కీమ్ 17వ విడత నిధులు ఈ నెల 18వ తేదీన విడుదల కానున్నాయి.
రూ.2వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయను న్నారు. వారణాసి పర్యట నలో పీఎం మోదీ ఈ నిధులను విడుదల చేస్తారని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ తెలిపారు.
మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన మోదీ తొలి సంతకం ఈ నిధుల విడుదల దస్త్రంపైనే పెట్టారు.
ఈ స్కీమ్ కింద ఏటా రూ.6వేలను 3 విడత ల్లో రూ.2వేలు రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్రం అందిస్తోంది.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....