V1News Telangana

అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి…..

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలం దుర్కి గ్రామ శివారులో గల అటవీ ప్రాంతంలో మంగళవారం రోజు అనుమానాస్పద స్థితిలో మరణించిన వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఘటన స్థలాన్ని పరిశీలించగా పోలీసుల రికార్డులో నమోదైన ఆచూకీ దొరకని వారందరికీ సమాచారం అందించారు. ఈ క్రమంలో దుర్కి గ్రామానికి చెందిన మావురం బలరాం(35) గత నెల 29 నుండి కనబడడం లేదని అతని భార్య మంజుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మంజులకు సమాచారం అందించగా ఘటన స్థలాన్ని పరిశీలించి మృతుడు అతని భర్తనే అని గుర్తించి నిర్ధారణ చేయడంతో శవాన్ని పోస్టుమార్టం నిర్వహించి అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు కేసు నమోదు చేసుకున్నారు. మృతుడి మృతదేహం పూర్తిగా కాలిపోయి ఉండడం వలన ఎవరైనా హత్య చేసి ఉంటారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నట్లు స్థానికులు తెలిపారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Infoverse Academy

Vote Here

[democracy id="1"]

Recent Post

ఇంద్రమ్మ ఇళ్లలో మొదటి విడత అలాట్మెంట్ పూర్తి – మిగతావారికి నిరీక్షణే! ఇళ్లు కావాలని మిగతా అర్హుల ఆశలు – అధికారుల సూటి స్పందన . . ఇంద్రమ్మ ఇళ్లపై వైరల్ వీడియోకి గ్రామ పెద్దలు అధికారులు కౌంటర్ – దరఖాస్తు చేయలేదని వివరణ ఇళ్ల విషయంలో అవకతవకలు లేవన్న కార్యకర్తల స్పష్టీకరణ…

కల్దుర్కి ఇసుక మాఫియా… కండగావ్ ట్రాక్టర్లకు అడ్డుగోడలు! . ఇసుక పర్మిషన్ పేరుతో ట్రాక్టర్ ముఠాల ఆగడాలు.. ఎమ్మార్వోలా? ట్రాక్టర్ యజమానుల రాజ్యం కల్దుర్కిలో ఇసుక ముఠాల పంజా.. రెవెన్యూ అధికారుల మౌనం ప్రశ్నార్థకం! . ఇందిరమ్మ ఇళ్ల పేరుతో బ్లాక్ మార్కెట్ గేమ్?