Post Views: 57
పరశురాముని జయంతి ఉత్సవాలు లో పాల్గొన్న రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాగూర్
V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం మే 10:-
గోదావరిఖని పరశురాం నగర్ లో పరశురాం నగర్ ఉత్సాహ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన పరశురాముని జయంతి వేడుకల్లో రామగుండం కార్పొరేషన్ అధికార ప్రతినిధి బండి రాము ఆహ్వానం మేరకు ఈ ఉత్సాహ వేడుకల్లో పాల్గొన్న రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ ఈ పరశురాముని జయంతి ఉత్సాహ వేడుకలలో ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Author: Namani Rakesh Netha
STAFF REPORTER RAMAGUNDAM