V1News Telangana

*రూ.90 నాణెంను* *విడుదల చేసిన RBI..*

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 90వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక రూ.90 నాణెం తయారు చేసింది. సోమవారం జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రత్యేక నాణేన్ని విడుదలచేశారు.

.ఈకార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆవిష్కరించిన రూ.90 నాణెం 99.99 శాతం స్వచ్ఛమైన వెండితో తయారు చేశారు. ఈ నాణెం బరువు 40 గ్రాములు.స్వచ్ఛమైన వెండితో తయారు చేసిన ఈ 40 గ్రాముల నాణెం రూ. 90 ముఖ విలువతో RBI చిహ్నంగా ఉంటుంది. లోగో కింద RBI@90 అని రాసి ఉంది. అశోక స్తంభానికి నాలుగు సింహాల చిహ్నం ఉంది. దాని కింద దేవనాగరి లిపిలో సత్యమేవ జయతే అని రాసి ఉంది. ఈ రూ.90 నాణెం ఒక ప్రత్యేక రోజు జ్ఞాపకార్థం ముద్రించబడింది. ఇది ప్రజల వినియోగానికి అందుబాటులో ఉండే అవకాశం లేదు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

7k Network

Vote Here

[democracy id="1"]

Recent Post

కల్దుర్కి ఇసుక మాఫియా… కండగావ్ ట్రాక్టర్లకు అడ్డుగోడలు! . ఇసుక పర్మిషన్ పేరుతో ట్రాక్టర్ ముఠాల ఆగడాలు.. ఎమ్మార్వోలా? ట్రాక్టర్ యజమానుల రాజ్యం కల్దుర్కిలో ఇసుక ముఠాల పంజా.. రెవెన్యూ అధికారుల మౌనం ప్రశ్నార్థకం! . ఇందిరమ్మ ఇళ్ల పేరుతో బ్లాక్ మార్కెట్ గేమ్?