Post Views: 36
సాలూర : హోలీ పండుగను పురస్కరించుకొని సాలురా మండల కేంద్రంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం కుస్తీ పోటీలను నిర్వహించారు.
వివిధ ప్రాంతాల నుంచి మల్ల యోధులు కుస్తీలు పట్టడానికి తరలివచ్చారు.కుస్తీ పోటీలలో గెలుపొందిన మల్లయోధులకు గ్రామ పెద్దల చేతుల మీదుగా నగదు పురస్కారాన్ని అందజేశారు.హోలీ పండుగ పురస్కరించుకుని ప్రతి సంవత్సరం కుస్తీ పోటీలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని గ్రామ పెద్దలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సోమేశ్వర మందిరం చైర్మన్ శంకర్ పటేల్ ,సాలురా పిఎసిఎస్ చైర్మన్ అల్లె జనార్ధన్. బుద్దే రాజేశ్వర్,కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్లె రమేష్,సురేష్ పటేల్,గ్రామ పెద్దలు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....