V1News Telangana

సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన బోధన్ రూరల్ పోలీసులు

సాలూర మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో బుధువారం బోధన్ రూరల్ ఏఎస్ఐ రవీందర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్ల ఆగడలు ఎక్కువయ్యాయని అప్రమతంగా ఉండాలని, అపరిచితులకుఎటువంటి ఓటీపీలు గాని, బ్యాంకు వివరాలు గాని చెప్పవదని సూచించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ లింగం, కానిస్టేబుల్ నరేందర్, హరిచరణ్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Infoverse Academy

Vote Here

[democracy id="1"]

Recent Post

కల్దుర్కి ఇసుక మాఫియా… కండగావ్ ట్రాక్టర్లకు అడ్డుగోడలు! . ఇసుక పర్మిషన్ పేరుతో ట్రాక్టర్ ముఠాల ఆగడాలు.. ఎమ్మార్వోలా? ట్రాక్టర్ యజమానుల రాజ్యం కల్దుర్కిలో ఇసుక ముఠాల పంజా.. రెవెన్యూ అధికారుల మౌనం ప్రశ్నార్థకం! . ఇందిరమ్మ ఇళ్ల పేరుతో బ్లాక్ మార్కెట్ గేమ్?