*హైదరాబాద్:మార్చి 15
లిక్కర్ స్కామ్ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ను అరెస్ట్ చేశారు. నేటి రాత్రి ఆమెను ఢిల్లీకి తరలించను న్నారు..
ఈ మేరకు సమాచారాన్ని ఈడీ అధికారులు కుటుంబ సభ్యులకు తెలిపారు.. అంతకు ముందు ఈడీ అధికారుల బృందం ముందుగా ఆమెకు సెర్చ్ వారంట్ జారీ చేశారు..
ఆ తర్వాత ఆమె ఇంటిలో సోదాలు నిర్వహించారు.. ఆరు గంటల సోదాల అనంతరం ఆమెను అరెస్ట్ చేసేందుకు వీలుగా ఆమెకు నోటీస్ అందజేశారు..
అనంతరం ఆమెను అరెస్ట్ చేశారు.. ఈ కేసులో ఆమెను మరింత లోతుగా విచారించేందుకు ఢిల్లీకి తీసుకెళ్లనున్నారు.. నేటి రాత్రి 8.45 ఢిల్లీ కి వెళ్లే విమానంతో కవితను తీసుకెళుతున్నట్లు కుటుంబ సభ్యులకు ఈడీ అధికారు లు తెలిపారు..
దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....