Post Views: 117
రుద్రూర్ గ్రామంలో జామా మస్జిద్ సదర్ గా దాదాపు 20 సంవత్సరాలకు పైగా బాధ్యతలు అప్పగించిన అనంతరం ఆయన పదవికి విరమణ చేయడం జరిగింది. అహ్మద్ హుస్సేన్ హిందూ ముస్లిం అని తేడా లేకుండా అందరితో కలిసి మెలిసి ఉండేవారు ఆయన ఈరోజు మాగ్రిబ్ నమాజ్ చదివిన తర్వాత హఠాత్తుగా పడిపోవడంతో ఆయన తిరగరాని లోకాలకు వెళ్లిపోయారు. రుద్రూర్ లో అయన అందరితో కలిసి మేలిసిఉండే వ్యక్తి. అయన మరణానికి రుద్రూర్ గ్రామస్తులందరూ కంటి తడి పెడుతున్నారు, అహ్మద్ హుస్సేన్ గారి అంతక్రియలు రేపు చేయడం జరుగుతుంది.

Author: IRFAN Reporter
Work from as a journalist