రుద్రూర్ మండల కేంద్రం లోని శశిరేక గార్డెన్ లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ చేరికల కార్యక్రమం లో రుద్రూర్ గ్రామానికి చెందిన మైనారిటీ సోదరులు బరాస పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ లో చేరారు. కాంగ్రెస్ పార్టీ లో చేరిన మైనారిటీ సోదరుల పేర్లు ఇవే సయెద్ ముళ్తాని TMHPS జిల్లా ప్రెసిడెంట్,ఎండి ఇమ్రాన్, షైక్ మహేమూద్,ఎండీ బాబు,ఎండీ ఇక్రమ్, ఎండీ హాజీ, ఎండీ మునీర్, ఎండీ శారీఫుదిన్, ఎండీ యూనుస్, ఎండీ జావీద్, సయెద్ నజీర్, ఎండీ పాషా, ఎండీ రఫీక్, అవైస్, ఎండీ జభి,యూనుస్, షైక్ ఆల్మస్,సయెద్ అజర్,ఎండీ ఇబ్రహీం, షైక్ మొయిన్,సుఫియాన్, ముస్తఖీమ్,అన్వార్, గౌస్, సయెద్ ఖలీం,ఎండీ అఫ్రోజ్, పాషా, ఎండీ అన్వార్ ఖాన్, లాలు భాయ్, సయెద్ గౌస్,సయెద్ అలీ భాయ్, సయెద్ అహ్మద్, షైక్ టైమూర్, షైక్ అజ్జు,షైక్ తాజాముల్,షైక్ సమీర్,ఎండీ రెహన్ భాయ్, ఎండీ సమీర్ బజార్, ఎండీ ముబీన్ క్కురేషి,ఎండీ జావీద్ భాయ్, ఎండీ సర్వర్,ఎండీ నసీర్,షైక్ మౌలా క్కురేషి,షైక్ యాహియా,షైక్ సద్దాం,ఎండీ అజర్,ఎండీ మొహమ్మద్,ఎండీ మాకబుల్,ఎండీ అఖిల్,అబ్దుల్ ఖాయుమ్,ఎండీ అల్తాఫ్ మసూద్, ఎండీ మొయిన్ సాబ్, షైక్ భారీ షైక్ సలీం, ఎండీ రిజ్వాన్, సజీద్, మునీర్ అహ్మద్ తో పాటు ఇతర మైనార్టీ సోదరులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

Author: IRFAN Reporter
Work from as a journalist