Post Views: 47
భీష్మాష్టమి సందర్బంగా బోధన్ పట్టణంలో లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ అష్టమి సందర్బంగా నవగ్రహాలకు పూజలు నిర్వహిస్తే అనేక మంచి ఫలితాలు లభిస్తాయని వేద పండితులు అంటున్నారు.శనివారం తో కూడిన అష్టమి రావడం అనేక శుభ ఫలితాలు లభిస్తాయని సూచించడం తో భక్తులు ఆలయ లలో పూజా కార్యక్రమాల లో పాల్గోన్నారు. బోధన్ పట్టణం లోని మారుతి మందిరం లో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.నవగ్రహాలకు విశేష పూజలు నిర్వహించారు.
మారుతి మందిరం పండితులు ప్రవీణ్ మహారాజ్ ఆధ్వర్యం లో పూజా కార్యక్రమాలు జరిగాయి

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....