ఉమ్మడి నిజామాబాద్ జిల్లా
నిజామాబాద్ కామారెడ్డి జిల్లాతో పాటు బోధన్ తో పాటు కోటగిరి ,వర్నితోపాటు, ఉమ్మడి మండలాల్లో రాత్రిపూట జోరుగా పిడిఎఫ్ బియ్యం, సన్న బియ్యం పేరుతో, బియ్యం అక్రమార్చనకు దారితీస్తుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం
రైస్ మిల్ల టార్గెట్లు త్వరలో పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో, రైస్ మిల్లర్ల గుండెల్లో హల్ చల్ అవుతుందని దీంతో,
చేసేది ఏమీ లేక లక్ష్యం పూర్తి చేయడం కోసం ఎఫ్సీఐకి బియ్యం తరలించడం కోసం ,ఇతర రాష్ట్రాల నుంచి పిడిఎఫ్ బియ్యం తెచ్చుకుంటున్న వైనం నెలుకుంటుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.,
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో హర్యానా, బీహార్, రాజస్థాన్ తో పాటు పలు రాష్ట్రాల నుంచి బియ్యం లారీల ద్వారా పగలు ,రాత్రి అనే తేడా లేకుండా , రైస్ మిల్లకు చేరుతుందని పలువురు ఆరోపిస్తుండ్రు. ప్రభుత్వం రైతు నుంచి కొనుగోలు చేసిన ధాన్యం రైస్ మిల్లకు అప్పజెబితే, అట్టి ధాన్యాన్ని 2000 నుంచి 2200 కొనుగోలు చేసి వాటిని బయట 3200,3500 రూపాయలకు ఆపై ధరలకు అమ్ముకొని, ప్రభుత్వానికి తిరిగి అనగా ఎఫ్ సి ఐ కి చెల్లించవలసిన ధాన్యం లేకపోవడంతో చేసేది ఏమీ లేక ప్రభుత్వం ఓవైపు లక్ష్యం పూర్తిచేయాలని ఆంక్షలు విధించడంతో, దేశవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు , విక్రయాలు ఎక్కడైనా చేయవచ్చు అని ఒక సాకుతో, ఇతర రాష్ట్రాల నుంచి పిడిఎఫ్ బియ్యం, లేక ఇతర బియ్యం తెచ్చుకుంటున్న వైనం నెలకొంటుందని, తక్కువ ధరతో నాణ్యతలేని బియ్యం తెచ్చుకొని వాటిని ఎఫ్ సి ఐ కి తరలిస్తున్నారని, ఇట్టి బియ్యం ప్రజలకు సరఫరా అవడంతో, నాణ్యత లేని బియ్యం తిని ప్రజలు పలు అనారోగ్యం పాలవుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి సన్న బియ్యం కానీ ఇతర దొడ్డు బియ్యం కానీ, వేబిల్ ద్వారా ఎక్కడున్నా రైస్ మిల్లకు తరలించినప్పుడు, ఖరీఫ్ ,రబీ సీజన్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులు ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం రైస్ మిల్లర్లు ఏమి చేశారు అనేది ప్రశ్నార్థకంగా మిగిలింది,
ఈ విధంగా కొనుగోలు చేసిన ధాన్యం నుంచి 68% సుమారు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉండగా, అలా చేయకుండా రైస్ మిల్లర్లు నేరుగా ధాన్యాన్ని, 3500 నుంచి 4000 వరకు వాటిని ఇతర రాష్ట్రాలు ఇతర చోట్లకు విక్రయించి, రైస్ మిల్లర్లు భారీగా సొమ్ము చేసుకుంటున్నారని విమర్శలు లేకపోలేదు, రైతు నుంచి కొనుగోలు చేసిన ధాన్యం ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉండగా ,అలా చేయకుండా ఇతర చోట్ల అధికరేట్లకు విక్రయించే కాలక్రమం అనేక ఏళ్ళ నుంచి వస్తుందని, ఈ విధంగా ధాన్యం విక్రయించినప్పుడు ప్రభుత్వానికి చెల్లించాల్సిన బియ్యం లేకపోవడంతో, ప్రభుత్వ లక్ష్యం నెరవేర్చేందుకు, బియ్యం లేకపోవడంతో, చేసేది ఏమీ లేక బీహార్ ,మహారాష్ట్ర ,రాజస్థాన్ ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు నాణ్యత లోని బియ్యాన్ని ఇక్కడున్న రైస్ మిల్లర్లు తెప్పించుకొని, రైస్ మిల్లర్లు వాటిని ఎఫ్ సి ఐ కి తరలించి ,లక్ష్యం పూర్తి చేసుకుంటున్నారని విమర్శలు లేకపోలేదు, కొత్త ప్రభుత్వం రావడంతో, రైస్ మిల్లలకు ధాన్యం వెంటనే ప్రభుత్వానికి చెల్లించాలని, ఆదేశాలు ఇవ్వడంతో, రైస్ మిల్లర్లు చేసేది ఏమీ లేక ఇతర రాష్ట్రాల నుంచి పిడిఎఫ్ బియ్యం అదే విధంగా సన్న బియ్యం పేరుతో రాత్రి పగలు అనే తేడా లేకుండా, వేబిలుల పేరుతో భారీగా ధాన్యం దిగుమతి చేసుకొని అట్టి ధాన్యాన్ని ఎఫ్సిఐకి తరలిస్తున్నారని విమర్శలు లేకపోలేదు, అదేవిధంగా రైతు నుంచి కొనుగోలు చేసిన ధాన్యం, కొన్ని చోట్ల నిల్వ ఉంచి, అట్టి దాన్యం బియ్యం పట్టించి ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉండగా అలా చేయకుండా, కొన్నిచోట్ల ప్రత్యేక గోడౌన్లలో నిల్వ ఉంచి, వాటిని ఇతర చోట్లకి విక్రాలు చేసుకుంటూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారని విమర్శలు లేకపోలేదు,
ప్రస్తుతం ఏ సీజను లేకున్నప్పటికీ, వరి ధాన్యం మాత్రం ఇతర జిల్లాకు ఇతర చోట్లకు ఇతర రాష్ట్రాలకు భారీగా తరలిస్తూ అధిక రేట్లకు విక్రయాలు చేసుకుంటున్నారు, ఈ విక్రయాలు పగలు రాత్రి అనే తేడా లేకుండా వరి ధాన్యం ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలకు అమ్మకాల జోరుగా జరుగుతుందని, కింది స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారులకు రైస్ మిల్లర్లు మామూలు ఇవ్వడం వల్లే, ఈ అక్రమ దందా రైస్ మిల్లర్లు అడ్డు అదుపు లేకుండా చేస్తున్నారని విమర్శలు లేకపోలేదు, ఈ మధ్యకాలంలో కొన్నిచోట్ల ఈ విధంగా ధాన్యం తరలిస్తుండగా పట్టుబడిన, సందర్భాలు ఉమ్మడి మండలాల్లో ఉన్నాయని చర్చ జోరుగా జరుగుతుంది ఇది నిజమని ప్రజలు చెబుతున్నారు, ప్రభుత్వం ధాన్యం వెంటనే చెల్లించాలని ఆదేశాలు ఇవ్వడంతో రైస్ మిల్లర్లు మాత్రం చేసేది ఏమీ లేక పగలు రాత్రి అని తేడా లేకుండా రాజస్తాన్ ,హర్యానా ,బీహార్ నుంచి 12 నుంచి 15 ,16 టైర్ల లారీలలో రాత్రికి ,రాత్రి పిడిఎఫ్ బియ్యం లేదా సన్న బియ్యం పేరుతో తరలిస్తూ వాటిని ఎఫ్సిఐకి చెల్లించి లక్ష్యం పూర్తి చేసే కోణంలో కసరతులు భారీగా చేస్తున్నారని విమర్శలు లేకపోలేదు, వీరి యొక్క అక్రమ దందా బయటపక్కకుండా జిల్లా స్థాయి అధికారుల వరకు అదే విధంగా ఇతరులకు కూడా మామూలు ఇస్తూ జాగ్రత్త పడుతున్నారని విషయాలు బయట చర్చ జరుగుతుంది, రైతు నుంచి కొనుగోలు చేసిన నాణ్యమైన ధాన్యం రైస్ మిల్లల్లో పట్టించి ఇవ్వాల్సి ఉండగా, అలా చేయకుండా వాటిని విక్రయాలు చేసి లేదా వాటిని బియ్యం లాగా మార్చి వాటిని అధిక రేట్లకు బయట విక్రయించి, ప్రభుత్వానికి ఇవ్వకుండా ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి రైస్ మిల్లర్లు తీవ్రంగా మోసం చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు,
ఇక ఎఫ్ సి కి తరలించిన ధాన్యం మాత్రం నాణ్యతలేని, ఇతర రాష్ట్రం నుంచి మంచిగా లేని బియ్యాన్ని తెప్పిస్తూ ప్రభుత్వానికి అప్పజెప్పడంతో అట్టి ధాన్యం ప్రజలకు ,ప్రభుత్వం కు సరఫరా చేయడంతో అట్టి ధాన్యం తిన్న ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని, నాణ్యతలేని ధాన్యం ప్రజలకు సరఫరా చేయడంతో, అన్నం సరిగా కావటం లేదని ప్రజల ద్వారా విమర్శలు వస్తున్నాయి, తినడానికి యోగ్యంగా లేవని ప్రజలు మండిపడుతున్నారు. ప్రజల ఆరోగ్యలతో చెలగాటమాడుతున్న రైస్ మిల్లర్ల పై నిఘా పెట్టి వారి ఆగడాలను అడ్డు కట్ట వెయ్యాలని, అదుపు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం కోటగిరి ,వర్ని, రుద్రూర్ బోధన్ పొతంగల్ హంగర్గా ఫారం, కామారెడ్డి జిల్లాలో బీర్కూర్ ,నసురుల్లాబాద్ కోటగిరి మండలం ఎత్తుండా బోధన్ మండల కేంద్రంతో పాటు చుట్టుపక్క గ్రామాల్లో ఉన్న రైస్ మిల్లర్లలో ఉమ్మడి నిజాంబాద్ జిల్లాలోని ప్రతి మండలాల్లో ప్రతి గ్రామాల్లో ఉన్న రైస్ మిల్లర్లు ఈ విధమైన అక్రమాలు భారీగా జరుగుతున్న అనే విమర్శలు లేకపోలేదు, ఈ సందర్భంగా రైస్ మిల్లర్లకు వివరణ కోరగా కేంద్ర ప్రభుత్వం సన్నధాన్యం ,స్వర్ణ కమల్ ధాన్యం ఎక్కడైనా విక్రయాలు చేసుకోవచ్చు అని ఆదేశాలు ఉన్నాయని, అమ్మకాలు, కొనుగోలు చేసుకోవచ్చని ఆదేశాలు ఇచ్చిందని దీంతో తాము ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం దిగుమతి చేసుకొని వాటిని ప్రభుత్వానికి అప్పజెప్తున్నామని సమాధానం ఇవ్వడం, తమకు వేబిలులు ఉన్నాయని భాజప్త దిగుమతి చేసుకుంటామని సమాధానం ఇవ్వడం ఆశ్చర్యకరం, ఈ విధంగా చేసినట్టు ఉంటే రైతులు ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం రైస్ మిల్లర్ల నిర్వాహకులు ఏమి చేశారు అనేది ప్రశ్నార్ధకం, ఈ ప్రశ్నల పై కూడా రైస్ మిల్లర్లు మాత్రం మరొక సమాధానం ఇవ్వడం కోస మెరుపు, రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం సుమారు 68 శాతం ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉండగా దాంట్లో నూకలు వస్తాయని, మిగిలిన లక్ష్యం పూర్తి చేయాలంటే తాము ఇతర రాష్ట్రాల నుంచి బియ్యం తెచ్చుకుంటున్నామని సమాధానం ఇవ్వడం ఆశ్చర్యకరం, ఈ విధమైన కొన్ని కొంటి సాకులు చెబుతూ, కొన్ని ,లుకు పాయింట్లు ను ఆసరగా చేసుకొని, తప్పుడు సాంకేతాలు ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వానికి ఇస్తూ, ఇతర రాష్ట్రాల నుంచి ఈ సన్న బియ్యం పేరుతో ఇతర బియ్యం తెచ్చుకుంటూ, అదేవిధంగా ఇక్కడ అనగా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో వివిధ మండలాల్లో ప్రతి గ్రామంలో నిరుపేదలు ప్రభుత్వం ద్వారా పొందిన బియ్యాన్ని కొంతమంది బియ్యం వ్యాపారస్తులు దుకాణ సముదాయం నుంచి ప్రభుత్వ బియ్యం పోగు చేసుకుని వాటిని కూడా కొనుగోలు చేసి వాటిని ఎఫ్సిఐకి తరలిస్తూ, వారి యొక్క లక్ష్యం పూర్తి చేసుకుంటున్నారని విమర్శలు లేకపోలేదు. నాన్నతెలేని, సరిగలేని బియ్యం ప్రజలకు ఇవ్వడంతో అవి తినలేని పరిస్థితిలో సతమతమవుతున్న పరిస్థితులు నెలకొంటున్నాయని ,
వీటిపై ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడంతో అదేవిధంగా రైస్ మిల్లర్ల అక్రమార్కులపై దృష్టి పెట్టి వారి అక్రమ ,కోట్ల వ్యాపారం పై మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారులు మామూలు మత్తులో మునగకుండా అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు, కొంతమంది రాజకీయ శక్తులను ఉపయోగించుకొని, రైస్ మిల్లర్ల నిర్వాహకులు చాలా వరకు అక్రమ దందాలు చేసి జీరో వ్యాపారాలు చేసి కోట్ల నుంచి ఆపై డబ్బులు సంపాదించి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని విమర్శలు లేకపోలేదు. ప్రతిరోజు పగలు రాత్రి అనే తేడా లేకుండా కోటగిరి మండలం పోతంగల్ మండలం హంగర్ గా ఫారం అదేవిధంగా రుద్రూరు , వర్ని, చందూర్ , పొతంగల్ తో పాటు పలు రాయకుర్ గ్రామంతో పాటు బోధన్ తో పాటు సాలూరుతోపాటు పెంట కుడుతూ గ్రామం తో పాటు ప్రతి మండలంలోని ప్రతి గ్రామంలో ఉన్న రైస్ మిల్లలకు పిడిఎఫ్ బియ్యంతో పాటు సన్న బియ్యం పేరుతో భారీగా ఇతర రాష్ట్రం నుంచి బియ్యం తర్లుతుందని వీటిపై నిగా పెట్టాల్సిన అధికారులు మామూళ్ల మత్తుల మునిగి అటువైపు కన్నెత్తి చూడడం లేదని విమర్శలు లేకపోలేదు. ఎవరైనా సమాచారం ఇస్తే నామమాత్రంగా కింది స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారులు మామూలు తీసుకొని ఏమి దొరకలేదని తప్పుడు సాంకేతికాలు అధికారులు ఇవ్వడం కోసమేరుపు అని ప్రజలు విమర్శించుకుంటున్నారు. పిడిఎఫ్ బియ్యం భారీగా తరుతున్నప్పటికీ అధికారులు మాత్రం సమాచారం ఇచ్చినప్పటికీ అటువైపు కన్నెత్తి చూడకుండా సమాచారం ఇస్తే అటువైపు సంబంధిత శాఖ అధికారులకు పంపించడం లేదని, ఒకవేళ పోతే కూడా తప్పుడు సాంకేతికాలు అనగా పిడిఎఫ్ ఉన్నప్పటికీ అక్కడ ఏమీ లేదని తప్పుడు సాంకేతికలు ఇస్తూ రైస్ మిల్లర్లకు అండదండగా నిలుస్తున్నారని విమర్శలు లేకపోలేదు, కింది స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల తీరుపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారనే విమర్శలు లేకపోలేదు. రైస్ మిల్లర్ల అక్రమార్కులకు కిందిస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్న అధికారులు అండదండలు ఉన్నారని, వారి తీరు సరిగా లేదని, రైస్ మిల్లర్ల అక్రమార్కులపై ప్రత్యేక అధికారులు ఏర్పాటు చేయాలని, అప్పుడే అక్రమార్కులు తొలగించవచ్చని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా చరవాణి ద్వారా జెసికి అదే విధంగా డిఎస్ఓ కు వివరణ కోరగా, ఇతర రాష్ట్రాల నుంచి సన్నధాన్యం రైస్ మిల్లర్లు దిగమచి చేసుకోవచ్చని, ఒకవేళ దొడ్డు బియ్యం ఉన్నా పిడిఎఫ్ బియ్యమున్న అది చట్ట విరుద్ధమని సమాధానం ఇచ్చారు, అయితే ఇక్కడ దిగుమతి అవుతున్న బియ్యం ఎఫ్సీఐకి తరలించే బస్తాలల్లో ఉన్నాయని 40 కేజీల బస్తాలలో ఉన్నాయని, ఒకవేళ సన్న బియ్యం ఇతర రాష్ట్రం నుంచి వచ్చినప్పుడు ఎఫ్సి ఐ కి తరలించే, వాటి ముద్రతో ఉన్న గన్ని బ్యాగులల్లో బియ్యం ఏ విధంగా ఉన్నాయి అని ప్రశ్నిస్తే, పండుగలో తాము హైదరాబాద్ కు సెలవులో వచ్చామని అయినప్పటికీ తాము అధికారులు పంపిస్తామని సమాధానం ఇచ్చారు, ఎంతసేపటికి ఏ అధికారులు వచ్చి అక్కడ ఎంక్వయిరీ చేయకపోవడంతో దాని వెనుక ఉన్న అంతర్యం ఏమిటనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి, చాలాసేపటి వరకు ఏ ఒక్క అధికారి వచ్చి తనిఖీ చేసిన సందర్భాలు లేకపోవడంతో ప్రజలు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసుకుంటున్నారు, కోటగిరి మండల కేంద్రంలో అనేక రైస్ మిల్లర్లో అదే విధంగా ఉమ్మడి మండల లో అనేక రైస్ మిల్లల్లో ప్రతిరోజు ఇట్టి ధాన్యం భారీగా తరుతుందని వీటి పై నిగా పెట్టాల్సిన అధికారులు వారి నుంచి మామూలు తీసుకుంటూ, అటువైపు కన్నెత్తి చూడడం లేదని విమర్శలు లేకపోలేదు, ప్రతిరోజు పగలు రాత్రి అనే తేడా లేకుండా బియ్యం ఇతర రాష్ట్రం నుంచి భారీగా రైస్మిల్లలకు చేరుతుంది, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ధాన్యం ఎఫ్సిఐకి రైస్ మిల్లర్లు తరలిస్తున్నారు. ఇట్టి దాన్యం నాణ్యత లేకుండా ఉందని దుర్వాసన వస్తుందని అన్నం మెత్తబడుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఇప్పటికైనా ఈ అక్రమ దందాలపై, జీరో వ్యాపారాల పై, కొత్తగా4 చచ్చిన ప్రభుత్వంలో పాలకులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి అక్రమ వ్యాపార లకు అడ్డుకట్ట వేసి ప్రజలకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు. అక్రమ వ్యాపారులకు ,జీరో వ్యాపారులకు పాల్పడుతూ, కోట్ల రూపాయలు ప్రభుత్వానికి దక్కాల్సిన వైనం ఉండగా, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ జీరో వ్యాపారం పై దృష్టి పెడుతున్న రైస్ మిల్లర్ల నిర్వాహకులపై, ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ రైస్ మిల్లర్ల నిర్వాహకులకు వారికి అండగా ఉన్న కింది స్థాయి నుంచి ,జిల్లా స్థాయి అధికారులపై వేటువేసి అలాంటి వారిపై చర్యలు తీసుకొని ప్రజలకు న్యాయం చేయాలని ఈ విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని ప్రజలు కోరుతున్నారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....