V1News Telangana

*బీజేపీ అభ్యర్థి పవార్ రామారావు పటేల్ ను గెలిపిద్దాం…అభివృద్ధి సాధించుకుందాం…*

*బీజేపీ అభ్యర్థి పవార్ రామారావు పటేల్ ను గెలిపిద్దాం…అభివృద్ధి సాధించుకుందాం…*

*- పావులే శాంత బాయి*

*నిర్మల్,నవంబర్ 20(వి1 న్యూస్ తెలుగు): ఈ నెల 30 న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పవార్ రామారావు పటేల్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని నాయకులు శివాజీ పటేల్ మాతృమూర్తి పావులే శాంతాబాయి అన్నారు,

నిర్మల్ జిల్లా తానూర్ మండలం లోని బొరిగాం గ్రామంలో గడప గడపకు తిరుగుతూ ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు,బీజేపీ పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి పవార్ రామారావు పటేల్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రామారావు పటేల్ ను అవకాశం ఇవ్వండి, అభివృద్ధి పురోగతి సాధించుకుందాం అని అన్నారు,ఆయన ప్రజలకు చేస్తున్న సేవలను కొనియాడారు,గెలిపిస్తే నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తారని ఓటర్లను భరోసా ఇచ్చారు,ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు,తదితరులు, పాల్గోన్నారు.*

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

7k Network

Vote Here

[democracy id="1"]

Recent Post

ఇంద్రమ్మ ఇళ్లలో మొదటి విడత అలాట్మెంట్ పూర్తి – మిగతావారికి నిరీక్షణే! ఇళ్లు కావాలని మిగతా అర్హుల ఆశలు – అధికారుల సూటి స్పందన . . ఇంద్రమ్మ ఇళ్లపై వైరల్ వీడియోకి గ్రామ పెద్దలు అధికారులు కౌంటర్ – దరఖాస్తు చేయలేదని వివరణ ఇళ్ల విషయంలో అవకతవకలు లేవన్న కార్యకర్తల స్పష్టీకరణ…

కల్దుర్కి ఇసుక మాఫియా… కండగావ్ ట్రాక్టర్లకు అడ్డుగోడలు! . ఇసుక పర్మిషన్ పేరుతో ట్రాక్టర్ ముఠాల ఆగడాలు.. ఎమ్మార్వోలా? ట్రాక్టర్ యజమానుల రాజ్యం కల్దుర్కిలో ఇసుక ముఠాల పంజా.. రెవెన్యూ అధికారుల మౌనం ప్రశ్నార్థకం! . ఇందిరమ్మ ఇళ్ల పేరుతో బ్లాక్ మార్కెట్ గేమ్?