Post Views: 127
కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ లోకి వలుసలు….
బోధన్ పట్టణంలో గల శక్కర్నగర్ నుండి ఈరోజు మాజీ వార్డు మెంబర్ ముజీబ్ మరియు ఆయనతోపాటు నలభై మంది వార్డు సభ్యులు ఎమ్మెల్యే షకీల్ ఆమీర్ చేతుల మీదుగా కండువా కప్పుకుని బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. రానున్న రోజుల్లో బోధన్ నియోజకవర్గంలో హస్తం పని పడతామంటూ మాటలకే బంగారు పల్లెలు ఇస్తామంటున్న కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదంటూ అభివృద్ధికి మారు పేరు బిఆర్ఎస్ పార్టీ అంటూ మాజీ వార్డు కౌన్సిలర్ ముజీబ్ తెలిపారు.

Author: IRFAN Reporter
Work from as a journalist