V1News Telangana

బోధన్ మే హత్ కా కేల్ ఖతమ్….

 

 

కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ లోకి వలుసలు….

బోధన్ పట్టణంలో గల శక్కర్నగర్ నుండి ఈరోజు మాజీ వార్డు మెంబర్ ముజీబ్ మరియు ఆయనతోపాటు నలభై మంది వార్డు సభ్యులు ఎమ్మెల్యే షకీల్ ఆమీర్ చేతుల మీదుగా కండువా కప్పుకుని బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. రానున్న రోజుల్లో బోధన్ నియోజకవర్గంలో హస్తం పని పడతామంటూ మాటలకే బంగారు పల్లెలు ఇస్తామంటున్న కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదంటూ అభివృద్ధికి మారు పేరు బిఆర్ఎస్ పార్టీ అంటూ మాజీ వార్డు కౌన్సిలర్ ముజీబ్ తెలిపారు.

IRFAN Reporter
Author: IRFAN Reporter

Work from as a journalist

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Infoverse Academy

Vote Here

[democracy id="1"]

Recent Post

ఇంద్రమ్మ ఇళ్లలో మొదటి విడత అలాట్మెంట్ పూర్తి – మిగతావారికి నిరీక్షణే! ఇళ్లు కావాలని మిగతా అర్హుల ఆశలు – అధికారుల సూటి స్పందన . . ఇంద్రమ్మ ఇళ్లపై వైరల్ వీడియోకి గ్రామ పెద్దలు అధికారులు కౌంటర్ – దరఖాస్తు చేయలేదని వివరణ ఇళ్ల విషయంలో అవకతవకలు లేవన్న కార్యకర్తల స్పష్టీకరణ…

కల్దుర్కి ఇసుక మాఫియా… కండగావ్ ట్రాక్టర్లకు అడ్డుగోడలు! . ఇసుక పర్మిషన్ పేరుతో ట్రాక్టర్ ముఠాల ఆగడాలు.. ఎమ్మార్వోలా? ట్రాక్టర్ యజమానుల రాజ్యం కల్దుర్కిలో ఇసుక ముఠాల పంజా.. రెవెన్యూ అధికారుల మౌనం ప్రశ్నార్థకం! . ఇందిరమ్మ ఇళ్ల పేరుతో బ్లాక్ మార్కెట్ గేమ్?