V1News Telangana

కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రజా నాయకుడు మాల్యాద్రి రెడ్డి.

హస్తం కు పెరిగిన ప్రజాబలగం.

బాన్సువాడా V1న్యూస్ అక్టోబర్ 31:- బాన్సువాడా రాజకీయాలు రోజురోజుకు మరింత వెడెక్కుతున్నాయి. బాన్సువాడ నుండి బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అనుకున్న మాల్యాద్రి రెడ్డి ఈరోజు మంగళవారం కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేత కండువ కప్పుకున్నారు. మాల్యాద్రి రెడ్డి రాకతో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడిందని నియోజకవర్గ ప్రజలు తెలుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ క్యాడారంతా తో కలిసి పని చేస్తే బాన్సువాడ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగిరిసే అవకాశాలు ఉన్నాయని కొందరు రాజకీయం మేధావుల అభిప్రాయం.

  

Thatipamula Rajashekhar
Author: Thatipamula Rajashekhar

PRESS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

7k Network

Vote Here

[democracy id="1"]

Recent Post

ఇంద్రమ్మ ఇళ్లలో మొదటి విడత అలాట్మెంట్ పూర్తి – మిగతావారికి నిరీక్షణే! ఇళ్లు కావాలని మిగతా అర్హుల ఆశలు – అధికారుల సూటి స్పందన . . ఇంద్రమ్మ ఇళ్లపై వైరల్ వీడియోకి గ్రామ పెద్దలు అధికారులు కౌంటర్ – దరఖాస్తు చేయలేదని వివరణ ఇళ్ల విషయంలో అవకతవకలు లేవన్న కార్యకర్తల స్పష్టీకరణ…

కల్దుర్కి ఇసుక మాఫియా… కండగావ్ ట్రాక్టర్లకు అడ్డుగోడలు! . ఇసుక పర్మిషన్ పేరుతో ట్రాక్టర్ ముఠాల ఆగడాలు.. ఎమ్మార్వోలా? ట్రాక్టర్ యజమానుల రాజ్యం కల్దుర్కిలో ఇసుక ముఠాల పంజా.. రెవెన్యూ అధికారుల మౌనం ప్రశ్నార్థకం! . ఇందిరమ్మ ఇళ్ల పేరుతో బ్లాక్ మార్కెట్ గేమ్?