Post Views: 66
బోధన్ మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డ్ నుంచి భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీ అభ్యర్థిగా రజియా బేగం నామినేషన్ దాఖలు చేశారు.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నేడు ఆమె సంబంధిత ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై రజియా బేగంకు మద్దతు తెలిపారు.
7వ వార్డ్ అభివృద్ధి, మహిళల సమస్యల పరిష్కారం మరియు ప్రజా సంక్షేమమే తన లక్ష్యమని రజియా బేగం తెలిపారు.
Author: IRFAN Reporter
Work from as a journalist







