Post Views: 141
* హైదరాబాద్: కామారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల రైలు మార్గంలో వరద నీరు ముంచెత్తింది. దీంతో పలు రైళ్లు రద్దు చేసినట్లు, కొన్ని దారి మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు. మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. 36 రైళ్లు రద్దు, 25 రైళ్లు దారి మళ్లింపు, 14 రైళ్లు పాక్షిక్షంగా రద్దు చేసినట్లు వివరించారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








