Post Views: 69
రుద్రూర్:పోలీసు సేవలో పరిపూర్ణ నిబద్ధత, ప్రామాణికతతో ముందుకు సాగుతున్న రుద్రూర్ ఎస్సై పి. సాయన్నకు మరోసారి గౌరవం దక్కింది. గతంలో సేవా పథకం, ఉత్తమ సేవా పథకాలతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున గుర్తింపు పొందిన సాయన్నను ఈసారి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా “మహోన్నత సేవ పథకం” కోసం నామినేట్ చేశారు. అంతే కాదు, ఈ పథకం కింద రూ.40,000 నగదు బహుమతి కూడా వరించనుంది.

సేవ అంటే కేవలం విధి నిర్వహణ కాదని, అది ఒక సమాజబద్ధ నిబద్ధత అని ప్రూవ్ చేసిన పోలీస్ అధికారి సాయన్న ఇప్పుడు యువ పోలీసులకు ప్రేరణగా మారారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








