Post Views: 158
నిజామాబాద్ జిల్లా బోధన్ సబ్ కలెక్టర్ మరియు జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) రుద్రూర్ మండలంలోని జడ్పీహెచ్ఎస్ పరీక్ష కేంద్రాన్ని సందర్శించారు. పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తూ, విద్యార్థులకు కలిగే సౌకర్యాలను పరిశీలించారు.పరీక్షల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులు స్పష్టం చేశారు.అధికారుల ఈ ఆకస్మిక తనిఖీ పరీక్షా కేంద్రాల్లో నిబంధనలు ఖచ్చితంగా అమలవుతున్నాయా అనే దానిపై స్పష్టతను ఇచ్చింది. సంబంధిత అధికారులు పరీక్షల నిర్వహణకు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








