V1News Telangana

మహా శివరాత్రి వేడుకల్లో పాల్గొని పరమ శివుణ్ణి దర్శించుకున్న *ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్

ఈ రోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భైంసా పట్టణంలోని సిద్దార్థ్ నగర్ లోని చెరువు కట్ట శ్రీ ఓంకారేశ్వర ఆలయం మరియు కిసాన్ గల్లీలో మహాదేవ్ మందిరం మహా శివరాత్రి వేడుకల్లో పాల్గొని పరమ శివుణ్ణి దర్శించుకున్న *ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గారు.*

ఈ సందర్భంగా వారికి ఆలయ పూజరులు వేద పండితులు నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొని ప్రజలు మహాదేవుని ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల బిజెపి నాయకులు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, కార్యకర్తలు, భక్తులు,తదితరులు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

7k Network

Vote Here

[democracy id="1"]

Recent Post