Post Views: 58
ఇసుక ట్రాక్టర్లు ఆపిన గ్రామస్తులు
సిద్ధాపూర్ గ్రామంలో రైతుల ఆందోళన..
బోధన్ v1news.ప్రతినిధి అశోక్
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సిద్దాపూర్ గ్రామంలో రైతులు ప్రభుత్వ అనుమతితో నడుస్తున్న ఇసుక ట్రాక్టర్లు ఆపివేసి గ్రామంలో ఆందోళన నిర్వహించారు, ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం అనుమతులతో ఇసుక ట్రాక్టర్లు ఇతర వాహనాలు నడుస్తున్నప్పటికీ, ఇష్టానుసారంగా వాహనాలు నడపడం వల్ల, పంట పొలంలో ఉన్నా పైపులు ధ్వంసం అవుతున్నాయని తమ పంట పొలాలు ధ్వంసం అవుతున్నాయని, రైతులు తెలిపారు.
, గత కొద్ది రోజుల నుంచి, అశోక్ అనే న్యూస్ రిపోర్టర్ న్యూస్ కవర్ చేస్తూనే ఉన్నారు, ఈ విషయంపై బోధన్ సబ్ కలెక్టర్ వచ్చి పరిశీలించి, రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....