V1News Telangana

పశువులకు ఉచితంగా వైద్య శిబిరం ఏర్పాటు…..

V1 న్యూస్ పిట్లం ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: జుక్కల్ నియోజకవర్గం లోని పిట్లం మండలం రాంపూర్ (కలాన్) గ్రామంలో సోమవారం రోజు పశువులకు ఉచితంగా గర్భకోశ వ్యాధుల నివారణ చికిత్స శిబిరం నిర్వహించారు. పశుగణాభివృద్ధి సంస్థ అధికారి డాక్టర్ మజీద్ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో మొత్తం 83 పశువులకు ఉచితంగా మందులను పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి సంతోష్ కుమార్, గోపాలమిత్ర సంగమేశ్వర్, అంజని కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Infoverse Academy

Vote Here

[democracy id="1"]

Recent Post

కల్దుర్కి ఇసుక మాఫియా… కండగావ్ ట్రాక్టర్లకు అడ్డుగోడలు! . ఇసుక పర్మిషన్ పేరుతో ట్రాక్టర్ ముఠాల ఆగడాలు.. ఎమ్మార్వోలా? ట్రాక్టర్ యజమానుల రాజ్యం కల్దుర్కిలో ఇసుక ముఠాల పంజా.. రెవెన్యూ అధికారుల మౌనం ప్రశ్నార్థకం! . ఇందిరమ్మ ఇళ్ల పేరుతో బ్లాక్ మార్కెట్ గేమ్?